సీసీఎస్ నోటీసులపై స్టే ఇవ్వలేం, సునీల్ ను అరెస్ట్ చేయడానికి వీల్లేదు : సునీల్ కనుగోలు పిటిషన్ పై హైకోర్ట్
తెలంగాణ కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు పిటిషన్ పై హైకోర్ట్ కీలకతీర్పు ఇచ్చింది. సీసీఎస్ నోటీసులపై స్టే ఇవ్వలేమని తేల్చిచెప్పింది. ఈనెల 8న సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట హాజరుకావాలని సునీల్ ను... Read more
తమిళనాడు నటి గాయత్రీ రఘురాం బీజేపీకి రాజీనామా చేశారు. పార్టీలో మహిళలకు రక్షణలేకుండా పోయిందని ఆమె ఆరోపించారు. ఇక అన్నామలై సారథ్యంలో మహిళలకు ప్రాధాన్యత కాదుకదా …సమాన హక్కులు కూడా లేవని అ... Read more
ఢిల్లీ మద్యం కేసులో నిందితులకు బెయిల్ మంజూరైంది.ఎక్సైజ్ శాఖ మాజీ అధికారులు కుల్దీప్ సింగ్, నరేందర్ సింగ్ తో పాటు ముత్తా గౌతమ్, అరుణ్ పిళ్లై, సమీర్ మహేంద్రులకు బెయిల్ మంజూరుచేసింది కోర్ట్. సీ... Read more
సరస్వతీదేవిపై నాస్తికసంఘం నాయకుడు రెంజర్ల రాజేశ్ చేసిన వ్యాఖ్యలపై మండిపడుతూ బాసర బంద్ కు స్థానికులు పిలుపునిచ్చారు. ఆలయ అర్చకులతో పాటు స్థానికులు నిరసనకు దిగారు. రాజేష్ పైన కూడా పీటీ యాక్ట్... Read more
కొత్త సంవత్సరం ప్రారంభంలోనే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ IMF…ప్రపంచ ఆర్థిక మాంద్య పరిస్థితులపై కీలక ప్రకటన విడుదల చేసింది. గతేఏడాది కంటే 2023లో గడ్డు పరిస్థితులు ఎదురవుతాయని, ప్రపంచంలోన... Read more
పాకిస్తాన్ కస్టడీలో ఉన్న 631 మత్స్యకారులు, ఇద్దరు పౌరులను విడుదల చేయాల్సిందిగా కేంద్రం ఆ దేశాన్ని కోరింది. వారంతా భారతీయులని నిర్ధారణ కావడం, కారాగారవాసం ముగియడంతో స్వదేశానికి పంపాలని కేంద్ర... Read more
మాలేగావ్ పేలుళ్ల కేసు నుంచి విముక్తి కల్పించాలంటూ శ్రీకాంత్ పురోహిత్ చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చిన హైకోర్ట్
మాలేగావ్ పేలుళ్ల కేసునుంచి విముక్తి కల్పించాలని కోరుతూ ప్రధాన నిందితుడు లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ శ్రీకాంత్ పురోహిత్ చేసిన విజ్ఞప్తిని ముంబై హైకోర్టు తోసిపుచ్చింది. 2008 సెప్టెంబర్లో జరిగి... Read more
108వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ను ప్రారంభించనున్నారు ప్రధాని మోదీ. తుకాడోడీ మహారాజ్ నాగ్పూర్ విశ్వ విద్యాలయంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సంవత్సరం మహిళా సాధికారతతో సుస్థిర అభివృద్ధి కోసం... Read more
అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసి అరెస్టైన బైరి నరేష్ తన నేరం ఒప్పుకున్నాడు. ఉద్దేశపూర్వకంగానే ఆ వ్యాఖ్యలు చేసినట్టు అంగీకరించాడు. ఉద్దేశపూర్వకంగానే డిసెంబర్ 19నాటి ఆ కార్యక్రమానికి పిల... Read more
పెద్దనోట్ల రద్దును సమర్థించిన సుప్రీం కోర్ట్ – నాటి నోటిఫికేషన్ చెల్లుబాటు అవుతుందన్న రాజ్యాంగధర్మాసనం
పెద్దనోట్ల రద్దుపై సుప్రీం కోర్టు కీలక తీర్పునిచ్చింది. ప్రభుత్వ చర్యలను సమర్థిస్తూ ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరిచింది. 2016 నవంబర్ 8 నాటి నోటిఫికేషన్ చెల్లుబాటు అవుతుందని... Read more
తెలంగాణ సీఎం కేసీఆర్ కు లేఖరాశారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తెలంగాణలో రైతు సమస్యలు పరిష్కరించాలని కోరిన రేవంత్ పత్తిధర, రుణమాఫీ గురించి ప్రధానంగా ప్రస్తావించారు. రైతులను దళారీలు మోసం చేస్తు... Read more
ఏప్రిల్ 4న జరగాల్సిన పరీక్ష మార్చి 27న – 12వ తరగతి పరీక్షా షెడ్యూల్ ను సవరించిన సీబీఎస్ఈ
సీబీఎస్ఈ 10.12 పరీక్షల షెడ్యూల్లో స్వల్ప మార్పు జరిగింది. ఏప్రిల్ 4న జరగాల్సిన పరీక్షను మార్చి 27నే నిర్వహించారు. ఈ మేరకు సవరించిన షెడ్యూల్ ను సీబీఎస్ఈ తాజాగా రిలీజ్ చేసింది. సెంట్రల్ బోర్డు... Read more
2022లో కశ్మీర్లో 93 కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్ – 172 మంది ఉగ్రవాదుల హతం : కశ్మీర్ పోలీసులు
2022లో కశ్మీర్లో 93 కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్ జరిగాయని, 172 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టామని పోలీసులు తెలిపారు. వీరిలో అత్యధికులు లష్కరే తొయిబా, దాని అనుబంధ ఉగ్రవాద సంస్థకు చెందినవారు. 2022... Read more
రోడ్డు ప్రమాదానికి గురై డెహ్రాడూన్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నటీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ పరిస్థితి నిలకడగా ఉంది. ఆయనకు చిన్నపాటి సర్జరీ చేశారు మ్యాక్స్ ఆస్పత్రి వైద్యులు. పంత్ కు... Read more
బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో వెళ్లాలంటున్నారు..ఎలా వెళ్లాలి : భద్రతాఉల్లంఘన ఆరోపణలపై రాహుల్
భద్రతా ఉల్లంఘన వ్యవహారంపై స్పందించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. జోడో యాత్రలో భద్రతపై కావాలనే రాద్ధాంతం చేస్తున్నారన్నారు. భద్రతా నిబంధనలు ఉల్లంఘిస్తున్నానంటూ తనపై కేసులు పెట్టాయని చూస్తున్... Read more
తల్లిమరణం తీవ్రంగా కలిచివేస్తున్నా …విధిగా విధుల్లో పడిపోయిన ప్రధాని మోదీపై దేశప్రజలు సహా, ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మోదీ కర్మయోగి అని, అలాంటి నాయకుడు పాలకుడిగా ఉండడం భ... Read more
అయ్యప్పస్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నరేష్ అరెస్ట్ – పీడీయాక్ట్ పెట్టాలని హిందూసంఘాల డిమాండ్
అయ్యప్పస్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అఖిలభారత నాస్తిక సంఘం తెలంగాణ అధ్యక్షుడు బైరి నరేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం రావులపల్లిలో ఓ వేదికనుంచి అయ్యప్పస్వామి... Read more
పవిత్రమైన హిందూ దేవి దేవతలను దూషిస్తూ ఘోరంగా అవమానించిన దుర్మార్గుడిని వెంటనే ఎన్కౌంటర్ చేయాలని విశ్వహిందూ పరిషత్ (VHP) డిమాండ్ చేస్తుంది. హిందూ దేవతలను అవమానించిన వ్యక్తిపై పిడి యాక్ట్ నమోద... Read more
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాతృమూర్తి హీరోబెన్ మోదీ కన్నుమూతపట్ల పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సంతాపం తెలిపారు. ”కన్నతల్లిని కోల్పోవడం కంటే పెద్ద నష్టం మరొకటి ఉండదు. తల్లిని కోల్పోయి... Read more
అనారోగ్యంతో కన్నుమూసిన తల్లి పాడె మోశారు ప్రధాని మోదీ. అతి కొద్ది మంది సమక్షంలో.. ఆమె అంత్యక్రియలు జరిగాయి. కేవలం కుటుంబసభ్యులు మాత్రమే హాజరయ్యారు. ప్రధాని మోదీ తల్లి చితికి నిప్పంటించారు. హ... Read more
పదవీచ్యుతురాలైన మయన్మార్ నేత ఆంగ్ సాన్ సూ కీ అవినీతి కేసులో దోషి అని తేల్చిన….ఆ దేశ సైనిక కోర్టు ఆమెకు ఏడేళ్ల జైలుశిక్ష విధించింది. ఆమెపై విచారణ జరిగిన అనేక క్రిమినల్ కేసుల్లో ఇది చివర... Read more
ఇరాన్ లో హిజాబ్ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్న దాదాపు వందమందికి మరణశిక్ష విధించారు. వారిలో ఐదుగురు మహిళలు ఉన్నట్టు.. ఇరాన్ మానవ హక్కుల సంస్థ ఓ నివేదికలో వెల్లడించింది. నార్వే కేంద్రంగా పని చేస... Read more
వందేభారత్ ఎక్స్ ప్రెస్ ప్రారంభం సందర్భంగా కోల్ కతాలోహైడ్రామా చోటుచేసుకుంది. జెండా ఊపి ప్రారంభించే కార్యక్రమంలో స్టేజిపైకి వెళ్లేందుకు మమత నిరాకరించారు. హౌరా-న్యూ జల్పాయ్గురిని అనుసంధానించే... Read more