
మమతా బెనర్జీ నేతృత్వంలో ఢిల్లీలో జరుగుతున్న అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానం రాకపోవడంపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. సమావేశానికి తనకు పిలుపు వచ్చినా వెళ్లేవాడను కాదన్నారు. బీజేపీకి దూరంగా ఉన్న దాదాపు అన్నిపార్టీలకూ మమత ఆహ్వానం పంపారు. టీఆర్ఎస్ ను,కేసీఆర్ పిలిచినా మిత్రపక్షం ఎంఐఎంను పిలవకపోవడం చర్చనీయాంశమైంది. ఎంఐఎం బీజేపీ బీ టీంగా ప్రచారం జరుగుతోంది. యూపీ ఎన్నికల్లో బీజేపీ గెలుపునకు ఒవైసీ పరోక్షంగా సహకరించాలనే ఆరోపణలు వచ్చాయి. అందుకే మమత తన నేతృత్వంలో నిర్వహిస్తున్న సమావేశానికి ఎంఐఎంను పిలవలేదని చెప్పుకుంటున్నారు.
పిలిచినా వెళ్లేవాడిని కాను – మమత మీటింగ్ పై అసదుద్దీన్
మమతా బెనర్జీ నేతృత్వంలో ఢిల్లీలో జరుగుతున్న అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానం రాకపోవడంపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. సమావేశానికి తనకు పిలుపు వచ్చినా వెళ్లేవాడను కాదన్నారు. బీజేపీకి దూరంగా ఉన్న దాదాపు అన్నిపార్టీలకూ మమత ఆహ్వానం పంపారు. టీఆర్ఎస్ ను,కేసీఆర్ పిలిచినా మిత్రపక్షం ఎంఐఎంను పిలవకపోవడం చర్చనీయాంశమైంది. ఎంఐఎం బీజేపీ బీ టీంగా ప్రచారం జరుగుతోంది. యూపీ ఎన్నికల్లో బీజేపీ గెలుపునకు ఒవైసీ పరోక్షంగా సహకరించాలనే ఆరోపణలు వచ్చాయి. అందుకే మమత తన నేతృత్వంలో నిర్వహిస్తున్న సమావేశానికి ఎంఐఎంను పిలవలేదని చెప్పుకుంటున్నారు.
Share: