రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ రేపుతున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నెమ్మదిగా వెలువడుతున్నాయి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తయినది అనంతరం ఈవీఎం మెషిన్లలోని ఓట్లను లెక్కిస్తున్నారు ప్రాథమిక సమాచారం ప్రకారం చాలా నియోజకవర్గాలలో తెలుగుదేశం ఓటమి ఆధిక్యతను ప్రదర్శిస్తుంది. కూటమి తరుపు అక్షనాయకులు స్పష్టమైన ఆదిక్యతలో ఉన్నారు. కుప్పంలో టిడిపి అధ్యక్షులు చంద్రబాబు మంగళగిరిలో ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిఠాపురంలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ స్పష్టమైన ఆదిత్య తన ప్రదర్శిస్తున్నారు. వైసీపీ తరఫున ఎక్కువ నోరు పారేసుకున్న నేతలుగా ప్రచారం పొందిన మంత్రులు రోజా అంబటి రాంబాబు ఒంటి నాయకులు వెనకంచలో ఉన్నారు గోదావరి జిల్లాలు ఉత్తరాంధ్రలో వైసిపి ఆదిత్య బాగా తగ్గిపోయింది ఇక్కడ తెలుగుదేశం కూటమి వేగంగా దూసుకెళ్తోంది రాయలసీమలో మాత్రం రెండు వైపులా పోటీ కనిపిస్తోంది