
ఎన్డీఆర్ఎఫ్ దళాలను ఇప్పటికే తుఫాన్ బాధిత ప్రాంతాలకు పంపారని,రైళ్లన్నీ రద్దు చేశారు. దాదాపు 50 వేల మందిని ఆ ప్రాంతాల నుండి తరలించారని గుర్తుచేశారు.అక్కడ పరిస్థితుల్ని అంచనావేసే ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు.
ఈ విపత్కర సమయంలో బహిరంగ సభ నిర్వహించడం సముచితం కాదనే నిర్ణయానికి వచ్చామన్నారు.అయితే త్వరలో ఖమ్మంలో బహిరంగ సభ నిర్వహించడం ఖాయమన్నారు.
ఇదే విషయాన్ని స్పష్టం చేసిన తరుణ్ చుగ్ పార్టీలో ఎలాంటి విభేదాలు లేవు, కలిసి పనిచేస్తూన్నారని అన్నారు.