గోవాలోని మడ్గావ్ లో ఐనాక్స్ థియేటర్లో ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రం విడుదలైంది. సాధారణంగా ఏ థియేటర్లో అయినా అందులో ఉన్న చిత్రానికి సంబంధించిన పోస్టర్స్ బయట పెట్టడం ఆనవాయితీ. అది ప్రచారంలో భాగమే, అలాంటిది కశ్మీర్ ఫైల్స్ చిత్రానికి మాత్రం ఆ థియేటర్ యాజమాన్యం ఎలాంటి పోస్తుర్లు పెట్టలేదు. తీరా చుస్తే ఆ థియేటర్ మేనేజర్ గా ఒక ముస్లిం (అమర్ రిజ్వీ) ఉన్నాడని తెలిసింది.
కాశ్మీర్ లో హిందువుల ఊచకోతపై తీసిన ‘The Kashmir Files’ చిత్రానికి సంబంధించి ఒక్క పోస్టర్ కూడా థియేటర్ లో లేకుండా పకడ్బందీగా ప్లాన్ చేసాడు. రోజూ టికెట్స్ కోసం వచ్చిన వారికి టికెట్స్ అయిపోయాయని చెబుతూ, ఆన్లైన్ లో హౌస్ ఫుల్ గా చూయిస్తూ థియేటర్ ని ఖాళీగా ఉంచేసి మొత్తం టికెట్స్ అతడే కొనేసి, ఖాళీ సీట్లతో సినిమాను ప్రదర్శన చేయించాడు. రేపో, ఎల్లుండో చిత్రం థియేటర్లో ఆడలేదని ఎత్తేసే ఆలోచనలో ఉన్నాడు. దీని ద్వారా వీలైనంత మంది హిందువులు ఆ ఘటన గురించి తెలుసుకోకుండా ఉండేందుకు కుట్ర చేసాడు. కళ్ళ ముందే హిందువులపై ఇన్ని కుట్రలు జరుగుతున్నా చూసి చూడనట్లు ఉంటున్నారు జనాలు అని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు అతడిని ఈ విషయమై ప్రశ్నిస్తున్న వీడియో వైరల్ అవుతుంది.
https://twitter.com/RenukaJain6/status/1502911717596348416?s=20&t=bSWnmJD2_GtGgcUJ_5qLtQ
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)