హుజూరాబాద్లో రాజకీయం వేడెక్కింది. ఈటల రాజేందర్ కు మద్దతుగా పెద్దసంఖ్యలో యువత బీజేపీలో చేరుతున్నారు.
జమ్మికుంట మండలం కొరపల్లిలో 50మంది టిఆర్ఎస్ ను వీడి ఈటల సమక్షంలో బీజేపీలోచేరారు. ఇక వరంగల్ అర్బన్ జిల్లా..
కమలపూర్ మండలం లోని యువత టిఆర్ఎస్ ని వదిలి బిజెపి లో చేరారు. ఈటల వారికి కండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు..