ఏపీలో పలుచోట్ల వర్షాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
తుఫాను ప్రభావంతో గూడూరు బైపాస్ ట్రాఫిక్ లో చిక్కుకున్న వాహనదారులకు ఏబీవీపీ తోడుగానిలిచింది.
ఆదిశంకర కళాశాల వద్ద నీటి ప్రవాహం ఎక్కువవడంతో నిన్నటినుంచి ఆహారం లేక ఇబ్బంది పడుతున్న వాహనదారులకు అల్పాహారం బిస్కెట్లు,వాటర్ ప్యాకెట్ లు అందజేశారు.