కరోనా విలయతాండవం చేస్తున్న వేళ దేశంలోని తాజా పరిస్థితికి అద్దం పడుతున్న కార్టూన్. కొరోనా మహమ్మారిపై భారత్ యుద్ధం చేస్తున్న సందర్భంలో…లెఫ్టిస్టులు, కాంగ్రెస్ పార్టీ, ఫారెన్ మీడియా, లుటియన్స్ మీడియా దేశంపై దాడి చేస్తున్న అర్థం వచ్చేలా ఉంది. ఆయా పార్టీలు దేశ వ్యతిరేక మీడియాను తోడేళ్లు, రాబందుల్లా చూపించారు. ఈ చిత్రాన్ని జాతీయ వాదులు సోషల్ మీడియా వేదిగ్గా విస్తృతంగా వైరల్ చేస్తున్నారు.
ఈ క్లిష్ట సమయంలో దేశాన్ని కాపాడుకోవాలని, భారత ప్రధానికి అండగా నిలవాలని కోరుతూ ప్రచారం చేస్తున్నారు.