ఇక్కడి ఆల్ప్స్ పర్వతాలు వీక్షించేందుకు పర్యాటకులు పెద్దసంఖ్యలో వస్తుంటారు… కేబుల్ కార్లో కూర్చునివెళ్తూ మౌంటైన్ అందాలు ఆస్వాదిస్తుండగా ఒక్కసారిగా అది కుప్పకూలింది. ఈ ఘటనలో 14 మంది చనిపోయారు. మృతుల్లో ఐదుగురు ఇజ్రాయెల్ దేశస్థులు ఉన్నట్టు తెలిసింది. కరోనా, లాక్డౌన్ కారణంగా కొంతకాలం పక్కకుపెట్టిన కేబుల్ కార్ జర్నీని ఇటీవలే మళ్లీ ప్రారంభించారు..