కేంద్ర బడ్జెట్ మధ్య తరగతి ప్రజలకు తీపి కబురు అందించింది. ముఖ్యంగా వేతన జీవులకు మేలు చేసే నిర్ణయం తీసుకున్నారు. బడ్జెట్ లో సాధారణంగా అందరికీ ఆసక్తి కలిగించేది ఆదాయపు పన్ను శ్లాబులు. ఇందులో కొంత మేరకు మార్పు జరిగినది చేశారు.
కొత్త బడ్జెట్ లో పాత ట్యాక్స్ విధానం లో ఎటువంటి మార్పు లేదు. కానీ కొత్త ట్యాక్స్ విధానంలో పన్ను స్లాబ్లు మార్పు చేశారు. రూ.3లక్షల నుంచి రూ.7లక్షల వరకు 5 శాతం, రూ.7లక్షల నుంచి రూ.10 లక్షల వరకు 10 శాతం, రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు 15 శాతం స్లాబ్లు మార్చారు. కొత్త ట్యాక్స్ విధానంలో పన్ను స్లాబ్ లు మార్చిన కేంద్రం కొత్త పన్ను విధానం కింద స్టాండర్డ్ డిడక్షన్ను పెంచింది. అయితే మధ్యతరగతికి మేలు చేకూర్చేలా ఐటీ చట్టాన్ని సమీక్షిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి తెలిపారు. టీడీఎస్ను సరళీకృతం చేస్తామన్నారు. ఈ కామర్స్పై టీడీఎస్ 0.1 శాతానికి తగ్గించారు.
మొత్తం మీద సగటు మనిషి మీద ఈ బడ్జెట్ సానుకూలత చూపించింది.
కొత్త ట్యాక్స్ విధానంలో పన్ను స్లాబ్లు మార్పు చేశారు. రూ.3లక్షల నుంచి రూ.7లక్షల వరకు 5 శాతం, రూ.7లక్షల నుంచి రూ.10 లక్షల వరకు 10 శాతం, రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు 15 శాతం స్లాబ్లు మార్చారు. కొత్త ట్యాక్స్ విధానంలో పన్ను స్లాబ్ లు మార్చిన కేంద్రం కొత్త పన్ను విధానం కింద స్టాండర్డ్ డిడక్షన్ను పెంచింది. అయితే మధ్యతరగతికి మేలు చేకూర్చేలా ఐటీ చట్టాన్ని సమీక్షిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి తెలిపారు. టీడీఎస్ను సరళీకృతం చేస్తామన్నారు. ఈ కామర్స్పై టీడీఎస్ 0.1 శాతానికి తగ్గించారు.