బుధవారం ప్రారంభమైన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కన్యాకుమారి జిల్లాలోనే కొనసాగుతోంది. జిల్లాలో ఆయన మొత్తం నాలుగురోజులపాటు యాత్ర చేస్తారు. తొలిరోజు నగరంలోనే సముద్రతీరంలోని మహాత్మా గాంధీ విగ్రహం నుంచి అగస్తీశ్వరం వరకు నడక సాగించి..రాత్రి అక్కడే వివేకానంద కాలేజీలో బస చేశారు. ఇవాళ ఉదయం ఆరుగంటలకు అక్కడనుంచి రాహుల్ యాత్ర మొదలైంది. నాగర్ కోయిల్, విల్లుపురి, మార్తాండం, కుళుత్తురై మీదుగా ప్రయాణించి నాలుగోరోజు త్రివేండ్రంలో అడుగుపెడతారు రాహుల్.
उठी है आवाज़, भारत को एकजुट बनाने की।
अब बारी है फिर से इंकलाब लाने की।।#BharatJodoYatra pic.twitter.com/f6lWSoTlZ5— Congress (@INCIndia) September 8, 2022