History of Kashmir issue and Article 370 – Discussion on Mana Desam Mana Rajyam by Nagesh Panchagnula
మహారాజ హరిసింగ్ గారు కాశ్మీరాన్ని భారత్ లో విలీనం చేశారు. నెహ్రు గారి పేలవ విధానం వల్ల కాశ్మీర్ ఇప్పటికి రగులుతూనే వుంది. నెహ్రు బదులు పటేల్ గారు పూనుకొని ఉంటే ఈ రోజు కాశ్మీరం శాంతిగా ఉండేది.
కాంగ్రెస్ లోనే వుంటూ నెహ్రు విధానాలని వ్యతిరేకించి బయటకి వచ్చి భారతీయ జనతా పార్టీ యొక్క మాతృక భారతీయ జనసంఘ్ ను స్తాపించి కాశ్మీరం భారతంలో అంతర్భాఘమని ధైర్యంగా చెప్పిన మొదటి వ్యక్తి శ్యామాప్రసాద్ ముఖర్జీ. దేశం కోసం ప్రాణాలు అర్పించిన త్యాగశీలి.
కాశ్మీరం వెనక చరిత్ర మరియు ఆర్టికల్ 370 విషయాలు తెలుసుకోవాలంటే
మా ప్రత్యేక కార్యక్రమం, May 5th 2017 IST, మన దేశం మన రాజ్యం, ఈ వారం వినండి