పురాణకాలంలో ఒక రాక్షసుడు బ్రహ్మ దేవుడి గురించి కఠోరమైన తపస్సు చేశాడు, ఆ తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు, ఆరాక్షసుడు నాకు చావు ఉండకూడదు అని వరం కోరుకున్నాడు, దానికి బ్రహ్మదేవుడు’’ పుట్టిన ప్రతి ప్రాణికి చావు తప్పదు,’’ ఇంకా ఏదైనా వరం కోరుకో అన్నాడు అప్పుడు ఆ రాక్షసుడు నేను అంతరిక్షంలో మూడు పురములను నిర్మించుకొని ఉంటాను ఆ మూడు పురా లను ఏక కాలంలో ధ్వంసం చేసినప్పుడు మాత్రమే నా చావు రావాలి అని కోరుకున్నాడు, దానికి బ్రహ్మదేవుడు తథాస్తు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ రాక్షసుడు అంతరిక్షంలో మూడు పురాలు నిర్మాణం చేసుకొని త్రిపురాసురుడు గా ప్రసిద్ధి పొందాడు. ఆ రాక్షసుడు ఆగడాలు విధ్వంసాలు మితి మీరిపోతున్నాయి, ఆ సమయంలో ఆ రాక్షస సంహారానికి భగవాన్ శంకరుడే స్వయంగా బయలుదేరాడు. భగవాన్ శంకరుడు మూడు పురాలను ఏకకాలంలో ధ్వంసం చేసి ఆ రాక్షసు ణ్ణి సంహరించాడు. అట్లా త్రిపురాసుర సంహారం జరిగిన రోజు కార్తీక పౌర్ణిమ . ఏ కాలంలో అయినా ఆ తామసిక ప్రవృత్తులు మనకు కనపడుతుంటాయి, ఆ ప్రవృత్తులను నాశనం చేయటం లేదా బలహీనం చేసినప్పుడే ప్రపంచంలో శాంతి ,ఈ కాలంలో త్రీ పురాలు లాగానే అటువంటి తామస ప్రవృత్తి ఉన్న మూడు శక్తులు మనకు కనపడుతుంటాయి అవి 1} ఇస్లాం 2}క్రైస్తవం 3}వామపక్ష భావాలు. ఈరోజు ఈ మూడు ప్రపంచంలో అశాంతికి విధ్వంసానికి మూల కారణంఅవుతున్నాయి ఈ మూడు శక్తులు బలహీనమైనప్పుడే ప్రపంచంలో శాంతి కాబట్టి త్రిపురాసుర సంహారం మనకు తెలిపే పాఠం.ఇదే ఆ శక్తులను బలహీనం చేసేందుకు ప్రయత్నాలు జరగవలసిన అవసరం ఉంది.
అట్లాగే మనదేశంలో ముస్లిం ల దండయాత్ర సాగుతున్న కాలంలో దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఇరుక్కుంది. తైమూర్ ఉ త్తర భారతదేశం మీద దండయాత్ర చేసి అప్పటికి 70 సంవత్సరాలు దాటింది, ఉత్తర భారతం అంతా అరాచక మైంది, హిందువుల జీవితం ఎంతో దుర్భరమైంది, హిందువులు తన మాన మర్యాద లను, ధర్మాన్ని రక్షించుకునే అవకాశం లేకుండా పోతోంది, ఆ కాలంలో ఆ పరిస్థితులను సంబాళించేందుకు కార్తీక పౌర్ణమి రోజున గురునానక్ జన్మించారు . ఆ ప్పటి పరిస్థితులను గురునానక్ ఇలా వర్ణించాడు ”ఈ కాలమే ఒక కత్తి, రాజులు కసాయివాడు లాగా ఉన్నారు’’ మతం ఎక్కడో దాక్కుంది , దానికి రెక్కలు వచ్చి ఎగిరి పోయింది , అసత్యము తో నిండిన అమావాస్య ఇది. సత్యమనే చంద్రుడుఎప్పుడు ఉదయిస్తాడో అని వాపోయాడు” అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ప్రజలను చైతన్యవంతం చేసేందుకు సిఖ్ సాంప్రదాయాన్ని ప్రారంభించాడు. హిందూ సమాజం తనకు తానే సృష్టించుకున్నా గురువుల పరంపరలో గురునానక్ ఒకరు. గురునానక్ ఐదు సంవత్సరాల వయస్సు నుండే భగవత్ సంబంధమైన విషయాలను ప్రబోధిస్తూ ఉండేవాడు, ప్రాపంచిక విషయాల ఎడల అనాసక్తి ప్రదర్శిస్తూ ఉండేవాడు, అతని తల్లిదండ్రులు పిల్లవాడికి మతిస్థిమితం లేదు అని భావిస్తూ ఉండేవారు.
నానక్ ఒక సత్యవాది, సత్యాన్ని ప్రకటించేందుకు ఎన్నడూ సంకోచించ లేదు భయపడలేదు ఎదుటి వ్యక్తి పండితుడైన, రాజైనా, చక్రవర్తి అయిన చివరకు మారణహోమం జరిపే క్రూరాతి క్రూరుడైన నానక్ నిర్భయంగా సత్యాన్ని ప్రకటించేవాడు. దీనికి చక్కని ఉదాహరణ మొగలు చక్రవర్తి అయిన బాబర్ ను ఒక సందర్భంలో కలవ వలసి వచ్చింది ఆ సమయంలో నిర్భయంగా బాబర్ తో మాట్లాడి వెళ్ళిపోయాడు. గురునానక్ ఇస్లాం ఆక్రమణలను నుండి ప్రజలను కాపాడేందుకు ప్రజలకు బోధ చేయటం ప్రారంభించాడు. ఆ సంప్రదాయంలో చివరి గురువు గురు గోవింద సింగ్. ఆ పది మంది గురువులు ఈ దేశ ధర్మాలను కాపాడేందుకు ప్రజలను నిర్భయలుగా ఉండేందుకు ప్రయత్నం చేశారు చిట్టచివరికి గురు గోవిందుడు యుద్ధం ప్రకటించాడు . ఆ సంప్రదాయంలోఅందరినీ పౌరుష పరాక్రమాలను నిర్మాణం చేసాడు అది గురునానక్ దూర దృస్తి.